NDL: శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పోతుగుంట రమేశ్ నాయుడు రాబోయే వర్షాకాలంలో విస్తృతంగా మొక్కలు నాటేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఏడవ ట్రస్ట్ బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 11న ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.