SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ 15వ వార్డు గణేష్ నగర్ ,బైరెడ్డి వారి వీధిలో గురువారం శానిటేషన్ సెక్రెటరీ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులు ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. సెక్రటరీ మాట్లాడుతూ.. కమిషనర్ పూజారి బాలాజీ ప్రసాద్ ఆదేశాల మేరకు శానిటేషన్ పనులు చేపట్టారు. ఈ పనులను వార్డ్ టీడీపీ నాయకులు పి. రమణ పర్యవేక్షించారు.