NDL: రుద్రవరం మండలం పేరూరు గ్రామ సచివాలయంలో సర్వేయర్గా విధులు నిర్వహిస్తున్న సరస్వతి బాయి మంగళవారం సాయంత్రం పురుగుమందు తాగి ఆత్హత్యయత్నానికి పాల్పడింది. p4 సర్వే రీ తదితర పనుల్లో అధికారుల ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యాయత్నం చేసిందని ఆమె భర్త తిరపాల్ నాయక్ తెలిపారు. ఆళ్లగడ్డ మండలం మిట్టపల్లిలో ఐదేళ్లుగా పనిచేసిన ఆమె ఇటీవలే రుద్రవరం మండలం పేరూరుకు బదిలీ అయ్యారు.