ATP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం 9:30 గంటలకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అధ్యక్షతన కళ్యాణదుర్గంలోని ప్రజావేదికలో వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా బసవతారకం ఆసుపత్రికి చెందిన 15 మంది నిపుణులతో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.