TPT: TTD కల్తీ నెయ్యి కేసులో నెల్లూరు ACB కోర్టు 36 మందిపై దాఖలైన ఛార్జ్ షీట్లను స్వీకరించింది. మొదటి విడతలో 14 మందిని, రెండో విడతలో మిగిలిన వారిని విచారించనుంది. 3 డైరీ సంస్థల యజమానులు, TTD ఉద్యోగులు విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో బోలెబాబా, వైష్ణవి, AR డెయిరీ సంస్థలపై కమీషన్ల కోసం TTDకి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.