ATP: కళ్యాణదుర్గం YCP సమన్వయకర్త తలారి రంగయ్య నేడు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కుందుర్పిలో ఆయన ఉదయం 10.00కు అపిలేపల్లిలో వివాహం, ‘రచ్చబండ’లో పాల్గొంటారు. 12.00కు మహంతపురం చేరుకుంటారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో పర్యటిస్తారని ఆయన కార్యాలయ ప్రతినిధులు శనివారం తెలిపారు.