SKLM: సీతంపేట మండలం పెదపొల్ల ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను డిప్యూటీ డీఈవో నారాయుడు మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థులతో ఆయన కాసేపు ముచ్చటించారు. అనంతరం రికార్డులను పరిశీలించి, సంతృప్తికరం వ్యక్తం చేశారు. విద్యార్థులంతా పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. అందరికీ శుభాకాంక్షలు ముందుగా తెలిపారు.