GNTR: నగరంలోని నాజ్ సెంటర్లో అల్లూరి సీతారామరాజు వర్ధంతి పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కె.యస్ లక్ష్మణరావు పాల్గొని విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీతారామరాజు ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రకృతి వనాలపై జరుగుతున్న మైనింగ్ దోపిడికి యువత అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు.