కృష్ణా: విజయవాడ 61వ డివిజన్ పాయకాపురం YSR పార్క్ దగ్గర బుధవారం ఉదయం టాయిలెట్ల నిర్మాణానికి ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా శంకుస్థాపన చేశారు. అనంతరం ఉమా మాట్లాడుతూ.. సుమారు రూ.12.35కోట్లతో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్ కింద టాయిలెట్ల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.