VZM: తూర్పు భాగవతంపై వేసవి ఉచిత శిక్షణా తరగతులు మార్చి 15 నుంచి నిర్వహించనున్నట్లు తూర్పు భాగవతం కళాకారుడు బి.శంకరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బొబ్బిలి మండలం కోమటిపల్లిలో ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తామని, ఆసక్తి ఉన్న వారు శిక్షణా తరగతులకు హాజరు కావాలని కోరారు. కళాకారులను ప్రోత్సహించేందుకు శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.