SKLM: మెగా డీఎస్సీ పారదర్శకంగా జరిగిందని బీసీ యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ ఇప్పిలి జగదీష్ అన్నారు. 16,347 పోస్టులను 148 రోజుల్లోనే భర్తీ చేశామని, 5.77 లక్షల దరఖాస్తులు రాగా 87.8% మందికి కోరుకున్న కేంద్రాలు ఇచ్చామని తెలిపారు. 2019-2024 మధ్య డీఎస్సీ ఇవ్వని వైసీపీ ఇప్పుడు దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు.