VSP: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం రాడిసన్ బ్లూ హోటల్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జరిగిన జీఎస్టీ ఔట్రీచ్ కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జీఎస్టీ అమలుతో దేశ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన సానుకూల మార్పులను, దాని విజయాలను వివరించారు.