కోనసీమ: రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఇవాళ్టి పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 10 గంటలకు సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో సముద్రం పోటు వలన ముంపుకు గురవుతున్న ప్రాంతల్లో క్షేత్ర స్థాయి పర్యటన చేస్తారు. 11.30 గంటలకు సఖినేటిపల్లి పంచాయతీ వద్ద లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు.