W.G: అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం తాడేపల్లిగూడెం వీకర్స్ కాలనీలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ రవికుమార్ మాట్లాడుతూ.. పురుషులతో సమానంగా మహిళలను గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీవో టీఎల్ సరస్వతి పాల్గొన్నారు.