ATP: రొంపిచర్ల మండలం పెద్ద గొట్టిగల్లు గ్రామపంచాయతీలో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పుంగనూరు టీడీపీ ఇంఛార్జ్ చల్లా రామచంద్ర రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో భారీగా భూ అక్రమాలు జరిగాయని చెప్పారు. ఈ ప్రభుత్వంలో ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, సమస్యను పరిష్కరించుకోవచ్చని చెప్పారు.