VZM: విజయనగరంలో మంగళవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ పోటీలలో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు ప్రభుత్వ డైట్ ప్రిన్సిపాల్ జి.పగడాలమ్మ చెప్పారు. దృశ్యకళా పోటీలలో నెల్లిమర్ల ఎంజెపి విద్యార్థిని పి సౌజన్య మణి ప్రథమ స్థానం సాధించింది. వాద్యా సంగీత పోటీలలో బిఎ శివాత్మిక ప్రథమం స్థానం కైవసం చేసుకున్నట్లు చెప్పారు.