KDP: ఖాజీపేట మండల మాజీ కోఆప్షన్ సభ్యులు కొత్తపల్లి మహబూబ్ షరీఫ్ మృతదేహానికి శనివారం మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి, మహబూబ్ షరీఫ్ రాజకియంగా ప్రజలకు చెందిన సేవలను కోనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొని, నివాళులర్పించారు.