NLR : ఆత్మకూరు మండలంలో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీడీవో ఐజాక్ ప్రవీణ్ తెలిపారు. శనివారం ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ సూపర్వైజర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు.