కోనసీమ: అల్లవరం మండలంలోని బోడసకుర్రు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్గా విధులు నిర్వర్తిస్తున్న రాపాక సౌమ్యకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు దక్కింది. టీబీ ముక్తా అభియాన్ కార్యక్రమాల నిర్వహణలో విశేష సేవలు అందించిన ఆమెను అమలాపురంలో డీఎంహెచ్వో దుర్గారావు దొర, అడిషనల్ డీఎంహెచ్వో భరత లక్ష్మి అభినందించి ఆమెకు అవార్డును అందజేశారు.