HYD: 2027 జూన్లో గోదావరి పుష్కరాలు నిర్వహించనున్నట్లు మంత్రి కొండా సురేఖ అధికార యంత్రాంగానికి తెలిపారు. మొత్తం 96 ప్రాంతాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. కాలేశ్వరం, బాసర, భద్రాచలం, కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం వంటి ప్రముఖ క్షేత్రాలతో పాటు ఇతర దేవాలయాలకు రహదారి అనుసంధానం, HYD నుంచి వెళ్లేలా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.