ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రైతులకు నేడు రైతు భరోసా నిధులు విడుదల కానున్నాయి. జిల్లాల వారిగా వివరాలు ఇలా.. MBNR: 2.15 లక్షల రైతులకు ₹104.77 కోట్లు NGKL: 3.01 లక్షల రైతులకు ₹157.95 కోట్లు NRPT: 1.77 లక్షల రైతులకు రూ.93.71 కోట్లు GDWL: 1.68 లక్షల రైతులకు రూ.91.45 కోట్లు WNP: 1.77 లక్షల రైతులకు 86.31 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ కానున్నాయి.