KMR: మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండాలో ఈ నెల 25వ తేదీన గ్రామ పంచాయతీ కార్యాలయంలో 2026-27 సంవత్సరానికి తైబజార్ వేలం పాట నిర్వహించనున్నట్లు సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్ తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. తైబజార్ వేలం పాటలో పాల్గొనే వారు రూ.15 వేలు ముందుగా ధరావత్తు ఫీజు చెల్లించాలన్నారు.