తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ జిష్ణుదేవ్వర్మ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు ఈనెల 29న ఉ.10.30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కృష్ణా, గోదావరి జలాలపై ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం ఇలా అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు.