కృష్ణా: గుడివాడ ఆర్టీసీ కాలనీ ఇ.యల్.యస్.ఆర్.ట్యాంక్కు వెళ్లే పంపింగ్ మెయిన్ లైనులో లీకేజ్ ఏర్పడింది. ఈ కారణంగా 20వ వార్డు, ఆర్టీసీ కాలనీ, చెంచు కాలనీ, చౌదరిపేట, బ్యాంక్ కాలనీ, 1, 2, 3, 7, 11, 35, 36వ వార్డులు, నాగవరప్పాడు, లింగవరం రోడ్, ప్రాంతాల్లో శనివారం మంచినీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని కమిషనర్ మనోహర్ వెల్లడించారు.
Tags :