TG: 2047 వరకు 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యమని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు, ఎలివేటెడ్ కారిడార్లు, కొత్త ఎయిర్ పోర్టులు, డ్రైపోర్ట్ నుంచి కోస్టల్ ఏరియా కనెక్టివిటీ, సౌత్ ఇండియా స్టేట్స్ కనెక్టివిటీ కారిడార్, గ్రీన్ ఫీల్డ్ హైవేలు లాంటి ప్రణాళికతో వెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో పూర్తిగా 4 లేన్ల రోడ్లు రాబోతున్నాయన్నారు.