TG: నల్గొండ జిల్లా దేవరకొండకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. దేవరకొండలో ప్రజాపాలన, ప్రజావిజయోత్సవ, అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే బాలు నాయక్ హాజరయ్యారు.