GDWL: అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి కొనియాడారు. శనివారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గద్వాలలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతీ ఒక్కరు నడుచుకోవాలని సూచించారు.