WNP: శ్రీ రామాంజనేయ రైస్ మిల్, మరొకటి ఈ శ్రీనివాస ట్రేడర్స్కు సంబంధించిన 2021- 2022-2023 ఖరీఫ్ సీజన్కు సంబంధించిన ధాన్యం నిలువ లేనందున తనిఖీలు చేసి, 9000 ధాన్యం బస్తాలు తక్కువ ఉన్నాయని నిర్ధారించి పంచనామా చేసి పై అధికారులు సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని వనపర్తి జిల్లా DSO కాశీ విశ్వనాథ్ తెలియజేశారు.