NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ మల్లికార్జున స్వామి సమేత కామాక్షమ్మ దేవస్థానంలో బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కార్య నిర్వహణ అధికారి ఆర్వ భూమి శ్రీనివాసుల తెలియజేశారు. ఆలయ పాలకమండలి అధికారుల సమక్షంలో ఉదయం 9 గంటల నుంచి హుండీ లెక్కింపు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.