ప్రకాశం: కొమ్మరోలు మండలంలోని తాటిచెర్ల సబ్ స్టేషన్ పరిధిలోని అక్కపల్లి, పొట్టిపల్లి గ్రామాల్లో బుధవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఆర్డీఎస్ఎస్ కొత్త లైన్లు వేస్తున్నందున విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆ శాఖ ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.