E.G: గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మంగళవారం రాజమండ్రి కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ కీర్తి చేకూరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులపై కలెక్టర్తో చర్చించారు. అభివృద్ధి పనులకు నిధులు త్వరగా మంజూరు చేసి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.