KNR: అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం మొదటి సంవత్సరంలో బీఏ, బీకాం,బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు అక్టోబర్ 10వ తేదీన చివరి రోజు అని జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.రమేశ్ తెలిపారు. ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 10లోపు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.అలాగే ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించాలన్నారు.