MDK: రామాయంపేట మండలం ప్రజలందరూ గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రజలు మద్యం మాంసంకు దూరంగా ఉండాలని తహసీల్దార్ రజనీకుమారి సూచించారు. దసరా పండుగ సందర్భంగా మాట్లాడుతూ.. మండల ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా నిమజ్జనం వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలన్నారు.