AP: కడప మాజీ మేయర్ సురేశ్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం వేసిన అనర్హతను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. తాను ఎప్పుడూ కూర్చి కోసం పాకులాడలేదని అన్నారు. ఈ క్రమంలోనే కడప ఎమ్మెల్యే మాధవి, ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డిపై ఘూటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచి 16 నెలలు అవుతున్నా ఒక్క రుపాయి తేలేదని ఆరోపించారు.