W.G: తణుకులోని వారణాసి వారి వీధిలో ఇవాళ తెల్లవారుజామున జరిగిన భారీ చోరీ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు గుర్తించారు. ఉత్తర ప్రదేశ్ చెందిన నాగేంద్ర సహాని, మహారాష్ట్రకు చెందిన సందీప్ మీరా రామ్ తెలుపు రంగు కారులో వచ్చి దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరిలో నాగేంద్ర సహాని ఫోటో పోలీసులు విడుదల చేశారు.