SRD: కంగ్టి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఉమామహేశ్వర్ గురువారం తెలిపారు. ఇంటర్ బోర్డు ఆదేశం మేరకు శుక్రవారం ఉదయం 10:30 లకు పేరెంట్స్ హాజరు కావాలన్నారు. ల్యాబ్ మెటీరియల్, పోటీ పరీక్షలు, NEET, EAMCET తదితర ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. అయితే తల్లిదండ్రుల విలువైన సూచనల కోసం మీటింగ్ నిర్వహించామన్నారు.