SKLM: పలాస మండలం గరుడఖండిలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు నేటితో ముగిశాయి. ఈ నేపథ్యంలో జరిగిన బొజ్జ గణపయ్య నిమజ్జన కార్యక్రమానికి రాష్ట్ర ఏపీటీపీసీ ఛైర్మన్ వజ్జ బాబురావు హాజరయ్యారు. వినాయకుడిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించారు. ఆయనతో పాటు టీడీపీ కార్యకర్తలు ఉన్నారు.