SKLM: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రణస్థలం మండలం కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాధికారి సాయి కుమార్ తెలిపారు. ఉదయం 9 గంటలకు నుంచి జాబ్ మేళా ప్రారంభం అవుతుందని, ఈ మేళాలో 12 కంపెనీలు పాల్గొని 500 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి అని అన్నారు.