MNCL: రాష్ట్రంలో పనిగంటలు పెంచుతూ రాష్ట్ర కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం బెల్లంపల్లి RDOకి వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్నాం అంటూనే పని గంటలను పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడం సరికాదన్నారు.