సత్యసాయి: తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన “సంవిధాన్ హత్యా దినోత్సవం”లో మంత్రి సత్య కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. దేశ చరిత్రలో చీకటి అధ్యాయమైన ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిందని అన్నారు. ఆ ఘటనను యువతకు గుర్తుచేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.