MBNR: మహిళా శిశు సంక్షేమ శాఖపై కలెక్టర్ విజయయేంద్ర బోయి బుధవారం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సెలెబ్రేట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థుల సంఖ్యలు పెంచాలని ఆదేశించారు. అలాగే అంగన్వాడి కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో సంక్షేమ శాఖ అధికారి జరీనా పాల్గొన్నారు.