NLR: తమ సమస్యలు పరిష్కరించాలని రాపూరు మండలంలోని సచివాలయ ఉద్యోగులు ఏవో రవికి వినతి పత్రం అందించారు. తమ ప్రమోషన్లు, సొంత మండలాలలో పోస్టింగ్ వంటి వాటిపై వారు చర్చించారు. విధుల్లో చేరి ఆరేళ్లు గడుస్తున్నా ఎటువంటి రాయితీలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
Tags :