KRNL: ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద రూ. 13000 వేలు ఇస్తుంటే YCP నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థులకు తీరని ద్రోహం చేస్తున్నారని పత్తికొండ టీడీపీ MLA శ్యాంబాబు విమర్శించారు. బుధవారం పట్టణ TDP కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రూ. 2000 లోకేష్ జేబుల్లోకి పోయాయంటూ వైసీపీ నేతలు దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారు.