KRNL: కోడుమూరు నియోజకవర్గంలోని రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో LLB 3, 5 సంవత్సరాల సెమిస్టర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. 3వ సంవత్సరంలో 6వ సెమిస్టర్కు 245 మంది పరీక్షా దారుల్లో 243 హాజరయ్యారు. 5వ సంవత్సరంలో 10వ సెమిస్టర్కు 31 మందిలో 29 మంది హాజరయ్యారు. ఉస్మానియా బీఈడీ కళాశాల పరీక్ష కేంద్రంలో ఇద్దరు నకిలీ పరీక్షార్థులను గుర్తించి డిబార్ చేశారు.