HYD: సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని బుధవారం మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాక్షించారు. కాగా కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌజ్లో పల్లా కాలు జారీ గాయపడ్డ విషయం తెలిసిందే.