మన్యం: తక్షణమే జిల్లాకు రెగ్యులర్ డీఈవో, పార్వతీపురం ITDAకు రెగ్యులర్ డీడీను నియమించాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. MEO, మరొకరు ATWOలు వీరి నిర్లక్ష్యం, పనితీరు వల్ల పూర్తిగా జిల్లాలో ప్రభుత్వ విద్యా రంగం నాశనం అవుతుందన్నారు.