కోనసీమ: దేశ మహిళల సింధూరం దూరం చేసిన ఉగ్రవాదులకు ఆపరేషన్ సిందూర్ ద్వారా తగిన సమాధానం భారత్ చెప్పిందని కోనసీమ జిల్లా ఉపాధ్యక్షులు కొన సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం అయన మాట్లాడుతూ.. కల్నల్ సోఫియా సురేషీ ముస్లిం మిలట్రీలో అత్యంత ప్రతిభా వంతురాలు అయిన ఆమె నేతృత్వంలో సిందుర్ విజయవంతం అవడంతో హర్షం వ్యక్తం చేశారు.