KMR: జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి విశ్వకర్మ కార్పెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధి సుదర్శన్ మాట్లాడుతూ.. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన అమాయకపు పర్యాటకుల ఆత్మ శాంతి కలగాలని కోరుతూ.. కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు.