కడప: పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా నేడు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బ్రహ్మంగారి మఠానికి ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు STI విజయమ్మ తెలిపారు. మైదుకూరు నుంచి మిట్టమానపల్లె మీదుగా 8 సర్వీసులు, మల్లేపల్లి మీదుగా 16 సర్వీసులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.