MBNR: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుల దినస్థితి హృదయ విధారకంగా ఉందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొత్త గన్ని బ్యాగులో కొనుగోలు చేశామని చెబుతున్న క్షేత్రస్థాయిలో నాసిరకం బ్యాగులు వాడటం వల్ల అక్కడ కూడా రైతులు తలకు కోల్పోవడంతో పాటు తేమ, తాళ్లు అంటూ తరుగు కోల్పోవడంతో రైతుల తీవ్ర నష్టం ఎదుర్కొంటున్నారని అన్నారు.